CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Share it:


మన్యం న్యూస్ , ఏటూరు నాగారం :

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన దుర్గం సమ్మక్క చనిపోయిన విషయం తెలుసుకున్న ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దుర్గం మదనయ్య కుటుంబానికి 5500/రూపాయలు పాటు నిత్యవసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజరావు, కొండాయి చిన్ని, కాళ్ల రామకృష్ణ, పాలకుర్తి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: