మన్యంన్యూస్, మహబూబాబాద్, అక్టోబర్29 : గూడూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో నవంబర్1వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగు అమరవీరుల సంస్మరణ సభలను విజయవంతం చేయాలని అలాగే 3వ తేదీన మచ్చర్ల లో జరిగే కామ్రేడ్ చిన్నం కోటి కామ్రేడ్ రాసురి యాకన్న సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని
ఐలన్న పిడిఎస్ యూ నాయకులు ఇడుంపాక శ్రీశైలం కొట్టేం అచ్చన్న జోగ రణదీర్ బూర్క బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: