CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాదయాత్రకు బయలుదేరిన తుడుం దెబ్బ నాయకులు

Share it:

 


 గుండాల ,సెప్టెంబర్ 14(మన్యం మనుగడ) : ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్సా పోచన్న పిలుపుమేరకు పాదయాత్రలో పాల్గొనేందుకు తుడుం దెబ్బ నాయకులు బుధవారం వెళ్లారు. అదిలాబాద్ బస్టాండ్ నుండి జోడేఘాట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలన్న డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. పెసా చట్టం, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని జీవో నెంబర్ మూడును యధావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఈ పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ లోని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆదివాసి ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారుax

Share it:

TELANGANA

Post A Comment: