మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచయతీలో మాల మహానాడు పినపాక మండల కమిటి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, బాబా సాహెబ్ అంబేద్కర్ , ఎమ్మెల్యే, విప్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావుకి పాలాభిషేకం చేయటం జరిగింది .ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, జనంపేట ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ , డివిజన్ అధ్యక్షుడు దాసరి రవి కుమార్, డివిజన్ ఉపాధ్యక్షడు కోడి రెక్కల రమేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, మండల అధ్యక్షుడు బొడ సర్వేశ్, మండల ప్రధాన కార్యదర్శి చీకటి రఘు, మాధరి రాజు, బాలకృష్ణ,. శ్రీను, కొండయ్య, మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: