మన్యం టీవీ చర్ల :
ఈరోజు తెరాస పార్టీ చర్ల మండల సీనియర్ నాయకులు దొడ్డి తాతరావు ప్రగతి భవన్ కు వెళ్లి మండలం లో ఉన్న ముఖ్య సమస్యలైన ,కమ్యూనిటీ హెల్త్ సెంటర్, డిగ్రీ కళాశాల, కోరుగడ్డ భూమి నిర్వసితులు
గురించి మంత్రి కే టి ఆర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మంత్రి గారి పర్సనల్ అసిస్టెంట్ శ్రీకాంత్ కు సమస్యలు వివరించి మెమోరాండం అందించారు . అసెంబ్లీ సమావేషాల్లో బిజీగా ఉన్న కే టి ఆర్ ఈ సమస్యలు పై సమాచారం ఇస్తానని పర్సనల్ అసిస్టెంట్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు.
Post A Comment: