మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల తెరాస పార్టీ కార్యాలయం లో మండల మైనార్టీ అధ్యక్షుడు నయుమ్ పుట్టినరోజు సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సీనియర్ నాయకులు ఈదరా సత్యనారాయణ,కందుల కృష్ణార్జున రావు, ఎక్స్ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్, చిలక వెంకటరమయ్య,చంచ్చు రామ్మూర్తి,నియోజకవర్గం యువజన విభాగం ఉపాధ్యక్షుడు లంకెల రమేష్, మండల ఎంపీటీసీ సంగం అధ్యక్షురాలు కందుల దుర్గ భవాని,మండల మహిళా సంఘం అధ్యక్షురాలు తోకల లత,మండల యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు గద్దల రామకృష్ణ,కోరేం రామారావు, ఎస్టి సెల్ కమిటీ అధ్యక్షులు కోర్స దుర్గారావు, ఎస్సీ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ,యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: