గుండాల సెప్టెంబర్ 15(మన్యం మనుగడ) : కోడి పిల్లల పెంపకంలో మెళుకువలు అవసరమని వెటర్నరీ వైద్యశాల వైద్యులు రాజేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొందరికి గిరి రాజా కోడి పిల్లలను పశుసంరద్ధక శాఖ ద్వారా పదిమంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోడి పిల్లల పెంపకంతో గణనీయంగా ఆదాయాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్, వి ఏ రాము, ఓఎస్ నరేష్ , మోతిలాల్, రోజా తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: