మన్యం టీవీ చర్ల :
చర్ల మండలంలోని తేగడ బ్రిడ్జి పై నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కొర్సా సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం గోదారిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు .అక్కడ గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనితో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Post A Comment: