మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ:- క్షౌర వృత్తిదారులు సమస్యలు పరిష్కరించాలని చండ్రుగొండ నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు కొలిపాక అప్పారావు డిమాండ్ చేశారు. శుక్రవారం క్షౌర వృత్తిదారుల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకుడు దండుగుల వెంకటి ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ క్షౌరవృత్తిదారులకు రాయితీతో కూడిన రుణాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొనకొండ్ల వెంకట్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు దడిగుల మల్లేష్, రాసుకుండ నాగేశ్వరరావు, కడియాల వెంకన్న, కుదురుపాక నరసింహారావు, కొలిపాక వెంకటేశ్వర్లు, దడిగుల శ్రీనివాసరావు, కొలిపాక రామారావు, దడిగుల చిన్న వెంకట్, వెంకటేశ్వర్లు,
Navigation
Post A Comment: