మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మణుగూరు సింగరేణి జీఎం జి.వెంకటేశ్వర్లు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి,పుష్పగుచ్చం అందజేశారు.అనంతరం వారితో అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్ ఓ టు జీఎం లలిత్ కుమార్,టీబీజీకేఎస్ నాయకులు ప్రభాకర్ రావు, జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: