మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ పిలుపు మేరకు సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు
శుక్రవారం మంగపేట మండలం బోర్ నర్సాపురం గ్రామానికి చెందిన ఇర్సవడ్ల మురళి(37) అనారోగ్యంతో ఇటీవలే మృతిచెందగా ఆ విషయం తెలుసుకున్న కుసుమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ,25 కేజీల బియ్యం 2వేల రూపాయిలు ఆర్థిక సహాయం అందజేసినపి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, జానపట్ల విష్ణు,గంధం కిషోర్.
,ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు కుటుంబ సభ్యులు మనోధైర్యం గా ఉండాలని చెప్పారు కుసుమ చారిటబుల్ ట్రస్ట్ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మల్లూరు దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ,మండల యూత్ ఉపాధ్యక్షులు గౌని రమేష్,మాజీ ఎంపీటీసీ ముగల రమేష్_జ్యోతి,డా :కరివర్ధణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: