మన్యం మనుగడ, మంగపేట.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపు మేరకు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం సామూహిక జాతీయ గీతాపాలన మంగపేట మండలం లో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమంలో ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,మల్లూరు దేవస్థానం డైరెక్టర్ గాదె శ్రీనివాస చారి,మండల సోషల్ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి, డా:కరివర్ధన్, యూత్ నాయకులు, జానపట్ల విష్ణు,గంధం కిషోర్, గ్రామ పెద్దమనుషులు పాల్గొన్నారు.,
Post A Comment: