చండ్రుగొండ,మన్యం మనుగడ ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా మూడు వసంతాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ గౌరవ శ్రీ కోరం కనకయ్య గారిని ఘనంగా శాలువాతో పూల బోకేతో ఘనంగా సన్మానం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు . చండ్రుగొండ మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు . ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది
Post A Comment: