CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గంగసాని కృష్ణారెడ్డిని పరామర్శించిన కుడుముల లక్ష్మి నారాయణ

Share it:

మన్యం మనుగడ, మంగపేట : 

గంగాసాని కృష్ణరెడ్డి మాతృమూర్తి తిరుపతమ్మ  ఇటీవలే మృతి చెందగా ఆ విషయం తెలుసుకున్న సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల  లక్ష్మినారాయణ హన్మకొండ లోని వడ్డేపల్లి తన నివాసంలో  తిరుపతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి  రాజుయాధవ్,మండల నాయకులు చిట్టిమల్ల  సమ్మయ్య,తిమ్మంపేట  గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్,మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: