గుండాల జూలై 29(మన్యం మనుగడ) నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని డి ఆర్ డి ఓ మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన రాజు అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన గుండాల,కాచనపల్లి, మామ కన్ను లోని ప్లాంటేషన్లను ఆయన పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాంటేషన్లోని మొక్కలన్ని బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హజరత్ వలి, ఏపీఎం రవితేజ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: