మన్యం టీవీ వెబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.
ఒడిశా నుంచి భద్రాచలం మీదగా హైదరాబాద్ కు కూరగాయల ట్రాలీలో తరలిస్తుండగా గంజాయి స్వాధీనం.
సుమారు 391 కేజీల,రూ. 58,65,000 విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు.
ఎళ్లి ఉల్లిపాయల ట్రాలీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.
Post A Comment: