మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని గోదావరి వరదలు కారణంగా ఎగువ నుంచి గోదావరి వరదలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సహాయ చర్యలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందం మండల కేంద్రానికి చేరుకున్నారు . ఈ సందర్భంగా తాసిల్దార్ చంద్రశేఖర్ వారికి గోదావరి లోతట్టు ప్రాంత గ్రామాలను చూపించి, వారితో సహాయ చర్యలు గురించి వివరించారు.
Post A Comment: