CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం అందజేత:ఇర్ప వసంత్.

Share it:


 మన్యం టీవీ చర్ల:


చర్ల మండలం జి పి పల్లి, వీరాపురంగ్రామ,గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రం గోమ్ము పునిబోయిన పల్లి స్కూల్లో ఏర్పాటుచేసి 70 కుటుంబాలు 200ల మందికి భోజనాలు ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్మిక శాఖ అధ్యక్షులు ఇర్ప వసంత్ ఈ కార్యక్రమంలో చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు, ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ ఇర్ప వసంత్, మహిళా అధ్యక్షురాలు పోలూరి సుజాత, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, మండల యూత్ కార్యదర్శి నెర్ర బోయిన చంద్రశేఖర్, ఉద్యమ నాయకులు పటాన్ మహబూబ్, సుండ్రు మహేష్,తోటమల్ల రవి, ఆవుల శ్రీకాంత్, గ్రామ కమిటీ అధ్యక్షులు యడ్ల రాందాస్, గోవర్ధన్, రాజా, సందీప్, రమేష్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, పాల్గొనడం జరిగింది.

Share it:

TS

Post A Comment: