దమ్మపేట జులై 22 ( మన్యం మనుగడ ) : సత్తుపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు ఆధ్వర్యంలో ఎంఎస్ స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో ముంపు ప్రాంత ప్రజలకు దుమ్ముగూడెం మండలం సీతానగరం బూర్గంపాడు మండలం సారపాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ముకు నూరు, ఎర్రంపేట గ్రామాలకు రెండు వందల యాభై కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తడికమళ్ల బ్రహ్మాజీ,కనకారావు, మట్టా సత్యనారాయణ,బి వి డి ప్రసాద్ గ్రామ పెద్దలు నరసింహారావు తాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: