మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బోయిళ్ళ రాజు కుమారుడు బోయిళ్ళ గౌతమ్ దశదినకర్మ కు హాజరైన నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి. సాగర్ యాదవ్.వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవిప్రసాద్.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ప్రధాన కార్యదర్శి బానోత్.రమేష్ యువజన నాయకులు,గుర్రం సృజన్, జక్కుల రంజిత్,కట్ట రాజ్ కుమార్,యేశవ్,కోరం రామారావు,ప్రశాంత్ యాదవ్, సందీప్,మహేష్,సుందర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: