మన్యం మనుగడ, మంగపేట.
కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా పాలు మరియు పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడు లేని విధంగా జిఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకిస్తూ మంగపేట మండలం లో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజు యాదవ్,సొసైటీ డైరెక్టర్ నర్రా శ్రీధర్, చిట్టిమల్ల సమ్మయ్య, ఆర్గనైసింగ్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి,మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీర స్వామి,ఎస్టీ సెల్ అధ్యక్షుడు తోలెం నరసింహ రావు,బీసీ సెల్ అధ్యక్షుడు శానం నరేందర్, మల్లూరు గుడి డైరెక్టర్ యర్రంగారి రామకృష్ణ, గ్రామ అధ్యక్షులు యెగ్గడి అర్జున్,తుక్కని శ్రీనివాస్,మండల యూత్ సెక్రెటరీ సుంకోజు ప్రశాంత్,కట్కోజు ప్రశాంత్, మూగల రమేష్, బోడ ప్రసాద్, కెక్కమ్ జగదీష్,ముప్పారపు సందీప్,చింతలపల్లి సాంబయ్య,రహీం,దామోదర్,మూగల రాము,నిమ్మగడ్డ ప్రవీణ్, బొడ శ్రీను,,ఆటో వెంకన్న,గంగరాజు,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: