గుండాల జూలై 21(మన్యం మనుగడ) మండలంలోని రైతులకు ప్రతి సంవత్సరం ఉచితంగానే రైతులకు వ్యవసాయ శాఖ వాహనం ద్వారా విత్తనాలను గుర్తించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మండల అధికారిని దీపిక రైతులకు సూచించారు. గురువారం మండలం పరిధిలోని కాచినపల్లి గ్రామంలో గల బాలాజీ రైతుకు చెందిన ఐదు ఎకరాలను ప్లాంటర్ట్ పరికరంతో వేయడం జరిగిందన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ వారి తెలియజేస్తే ప్లాంట్ ద్వారా మేడం జరుగుతుందన్నారు.90.15 సెంటీమీటర్ల వెడల్పుతో వేయడం వలన ఎకరానికి ఐదు పత్తి ప్యాకెట్లు సరిపోతాయని ఆమె అన్నారు. రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను గమనించాలని ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రోగ్రాం కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ, అగ్రికల్చర్ శాస్త్రవేత్త శివ, ఏ ఈ ఓ లలిన్ రైతులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: