CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జీఎస్టీ ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

జీఎస్టీ ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు,టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు ములుగు జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు జిఎస్టి విధానాన్ని నిరసిస్తూ,ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా పాలు,పాల ఉత్పత్తులపై జిఎస్టి పన్ను విధించడం దారుణం అన్నారు. మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పి ఎస్ ఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రాంమ్మూర్తి,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సయ్యద్ సర్దార్ పాషా,సప్పిడి రామనర్సయ్య, టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,ఎంపీటీసీ సభ్యులు అల్లి సుమలత శ్రీనివాస్,కాళ్ల రామకృష్ణ,బట్టు రమేష్,ఎండి ఆరిఫ్,కొండాయి చిన్ని, రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ,సర్పంచ్ వంక దేవేందర్, కందకట్ల శ్రీనివాస్,గండేపల్లి నరసయ్య,మాదరి రాంబాబు,గద్దె జయకృష్ణ,గార రమేష్,గార ఆనంద్,వావిలాల ముత్తయ్య,మాదరి రామయ్య, మహిళ నాయకురాలు ఈసం స్వరూప,సయ్యద్ సఫియా, బండి లక్ష్మి,కమల,సంగెం లక్ష్మి, మహబూబ్ బీ,మందపెల్లి చంద్రం,పాలకుర్తి విజయ్, తాళ్లపల్లి మోహన్,ఎం.డి బాబా,ఎగేడి కోటయ్య,వార్డు మెంబర్ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: