మన్యం మనుగడ వాజేడు జులై 27:. వాజేడు మండలం చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్నందున మావోయిస్టుల వారోత్సవాల అలజడి మొదలైందనీ ఈ సందర్భంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండలలో విస్తృతంగా వాహనాల తనిఖీ ఎస్సై తిరుపతిరావు వారి బేటాలయంతో నిర్వహించారు.వాహనదారులు తప్పనిసరిగా దృవికరనపత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. తనిఖీల్లో యస్ ఐ ,తిరుపతిరావు,సి. ఆర్ పి ఎఫ్,కానిస్టేబుల్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: