CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న రెవిన్యూ శాఖ.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం కేంద్రం లోని దుర్గ మోడరన్ రైస్ మిల్లు యందు అక్రమంగా నిల్వఉంచి తరలిస్తున్న 420 క్వింటాల పి డి ఎస్ (రేషన్ )బియ్యం ను విజిలెన్స్ అధికారులు, మంగపేట రెవిన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాలో పట్టుకోవడం జరిగింది. అక్రమంగా నిల్వ చేసి, తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని 6ఏ కేసు నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు అప్పగించటం జరిగింది.ఈ కార్యక్రమం లో సివిల్ అధికారులు, రెవిన్యూ అధికారి మండలం గిర్ధవర్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: