మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం కు బదిలీపై వచ్చిన ఎమ్మార్వో భరణి బాబు ను చర్ల నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష సోయం రాజారావు , కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్.ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, రైతుబంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, పి ఎ సి ఎస్ డైరెక్టర్ ముమ్మినేని అరవింద్, కార్మిక శాఖ అధ్యక్షులు ఇర్ప వసంత్, సర్పంచ్లు కాపుల కృష్ణార్జున రావు, కోరం నాగేంద్ర, మహిళ అధ్యక్షురాలు పోలూరి సుజాత, మండల యూత్ కార్యదర్శి నేర్రబోయిన చంద్రశేఖర్, చర్ల టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, సీనియర్ నాయకులు బ్రహ్మానంద రెడ్డి, దొడ్డి తాతారావు,అజీజ్, ఇరస వడ్ల రాము, సీతాపతి రాజు, ఉద్యమకారులు పటాన్ మహబూబ్, తూర్రం రవి, తోట మల్ల రవి, గోరింట్ల వెంకటేశ్వరరావు, తడికల బుల్లబ్బాయి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Post A Comment: