మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు మల్లేబోయినా ప్రశాంత్ యదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేపించినా అశ్వాపురం మండల రేగా యువ సైన్యం. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, నజీర్ సోను, మండల యూత్ ప్రచారా కార్యదర్శి జూపెల్లి కిరణ్,యువజన సంయుక్త కార్యదర్శి రెడ్డిబోయినా మహేష్,మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ ,గొల్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల శివకృష్ణ ,యువజన నాయకులు నగేష్,పవన్,ప్రసాద్,కళ్యాన్,ఉపేందర్,రేగా యువసేనా 35 మంది కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
Navigation
Post A Comment: