దమ్మపేట జూన్ 22 ( మన్యం మనుగడ ) : తాటీసుబ్బన్నగూడెం గ్రామంలో నూతన చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులతో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులు ఐక్యతకు నిదర్శనమని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,కొయ్యల అచ్యుత్ రావు ,పాస్టర్ మోషి ,తదితరులు పాస్టర్లు,నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: