CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం లచ్చి గూడెం, ఆర్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిధులతో రెండు గ్రామపంచాయతీలకు 10 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ రేసులక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రహదారి సౌకర్యం మెరుగుపరుచుకునేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఇర్పా చంటి, ఉప సర్పంచ్ నరసింహారావు, ఎంపీటీసీ పెనుబల్లి సీత, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు, పార్టీ నాయకులు పాయం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: