దమ్మపేట జూన్ 23 ( మన్యం మనుగడ ) : గండుగులపల్లి గ్రామంలో శ్రీ నృరసింహ సేవ వాహిని ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఏలబాకల లావణ్య, కొండ ఐశ్వర్య లక్ష్మి, గుడివాడ మణికంఠ అను విద్యార్థులకు దమ్మపేట మండల SI శ్రావణ్ కుమార్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో స్కూల్ బ్యాగ్స్ నొట్ బుక్స్, ప్యాడ్స్, పెన్నులు, జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేసేన యువ నాయకులు అరేం ప్రశాంత్, కాకా శివశంకర్ ప్రసాద్, వాడే విరస్వామి,సోడే మదు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు కుంటుబ సభ్యులు విద్య విద్యార్థినులు ,దేవరకొండ నాగేశ్వరు, దేవరకొండ సత్యనారాయణ, నవూనూరి వెంకయ్య,నవూనూరి భవిన్, జార నాగేశ్వరరావు, కుర్సం నాగేశ్వరరావు,జారే వంశీ, కూరం సింగరాజు, కొరస వీర్రాజు దొర, దేవరకొండ నీలాద్రి, ఆరిపాక శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వేంటనే స్పందించే ఈ యొక్క సహాయం చేసినటువంటి శ్రీ నృరసింహ సేవ వాహిని చైతన్యకృష్ణ గారి బృందం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేసిన కుటుంబ సభ్యులు యువ నాయకులు.
Post A Comment: