మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ చెందిన సొందే రాజులు అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేసి పేదరికంతో బాధ పడుతున్న ఆ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు నిమిత్తం 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నా మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి.
Post A Comment: