మన్యం మనుగడ పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి ఐలాపురం లో గల కస్తూరిబా బాలికల పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ అరుణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆరో తరగతి లో 40 సీట్లు ఏడో తరగతి 10, 8వ తరగతి 20, తొమ్మిదో తరగతి 10 అడ్మిషన్ లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇంటర్ లో కూడా అడ్మిషన్ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9381942209 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేశారు.
Post A Comment: