మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సెంటర్ నుండి ఆటో మొబైల్స్ వరకు 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: