CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర‌మంత్రి హ‌రిదీప్ సింగ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ ..

Share it:

 




మన్యం మనుగడ వెబ్ డెస్క్:

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పూరీతో రాష్ట్ర ఐటీ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కేటీఆర్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. హైద‌రాబాద్ మురుగునీటి పారుద‌ల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు. ఎస్‌టీపీల నిర్మాణాల‌కు రూ. 8,654.54 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్య‌యంలో మూడో వంతు అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాల‌ని విన‌తి చేశారు. హైద‌రాబాద్‌లో వ్య‌క్తిగ‌త రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు.

Share it:

TS

Post A Comment: