మన్యం మనుగడ, అశ్వారావుపేట:అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో మాజీ ఎంఎల్ఏ తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Navigation
Post A Comment: