దమ్మపేట జూన్ 01 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండల కేంద్రం లో వైఎస్సార్ టీపీ అధినేత్రి పిలుపు మెరకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి గడప కు వైయస్ఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిస్తూ, ముందుగా ధివంగత నేత డాక్టర్.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలి అర్పించి,కరపత్రాలు విదుదల చేసి ధివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు , టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకా విధానాలు తెలియజేస్తు,2023 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లోకి వస్తే అమలు చేసె వాగ్దానాలు గురించీ విస్తృతం గా ప్రచారం చేస్తూ ప్రతి గడప కు కరపత్రాలు అందజేసిన వైఎస్సార్ టీపీ తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ విభాగ అధ్యక్షులు,వైఎస్సార్ టీపి అశ్వారావుపేట నియోజిక వర్గ కో ఆర్డినేటర్ సోయం వీరభద్రం.ఈ కార్యక్రమం లో ములకలపల్లి మండల కన్వీనర్ సీనియర్ నాయకులు సోయం కృష్ణ ,అశ్వారావుపేట మండల కన్వీనర్ కొనకళ్ల శ్రీనివాసరావు , మాజీ ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు , పండూరి ప్రసాద్ , కూరపాటి నరేష్ సయ్యద్.ఫిరోజ్,తాటి రమణ, శ్రీకాకుళపు సత్యవతి,సోయం సత్యనారాయణ,నరసింహారావు,గోపి,గోపిరాజు,వుకే వెంకటేశ్వరరావు, గొర్రెపాటి చిన్ని ,నాని, పండు,పి.భాస్కర్,సునీల్ కుమార్,సురేష్ తధితరులు పాల్గొన్నారు.
Post A Comment: