CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఓనీల అలంకరణ వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ముత్యాలమ్మ నగర్ గ్రామంలో చిటికెన వెంకటేశ్వర్లు,దుర్గ దంపతుల కుమార్తె గాయత్రి ఓ నీల అలంకరణ వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నర్సింహారావు,సృజన్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: