గుండాల మే3(మన్యం మనుగడ) గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. గుండాల, కాచనపల్లి, ఆళ్ల పల్లి, మర్కోడు గ్రామాల్లోని ముస్లింలు ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతియేటా రంజాన్ పర్వదినం ఘనంగా నిర్వహించుకుంటారు అని పేర్కొన్నారు
Post A Comment: