మన్యం మనుగడ వాజేడు మే 15:
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకు స్థానిక ఆదివాసీలకు టీచర్ కారు ద్వసం,
వివరాల్లోకి వెళితే వాజేడు మండలం పేరూరు గ్రామనికి చెందిన గొడ్డె అనిల్ కుమార్ కారులో అవసర నిమిత్తం ఏటూర్ నాగారం వెళ్లి వస్తుండగా చెరుకూరు, రేగులపాడు, జంక్షన్ లో ఇసుక లోడుతో వస్తున్న లారీ, కారును ఢీ కొట్టిన, ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైది,కారులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ పరిసర ప్రాంతాలలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Post A Comment: