దమ్మపేట ఏప్రిల్ 03 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మసీదులో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియపరిచారు .ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు ఎంపీపీ సోయం ప్రసాద్ పట్టణ అధ్యక్షులు యార్లగడ్డ బాబు సహకార సంఘ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు దమ్మపేట ఉపసర్పంచ్ దారా యుగంధర్ అబ్దుల్ జిన్నా మొదలు వారు పాల్గొన్నారు .
Post A Comment: