CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం--:.తెరాస మంగపేట మండల అధ్యక్షులు కుడుములక్ష్మి నారాయణ.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.


ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం అని ఈసందర్బంగా టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ తెలిపారు. ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్ చొరవతో మంగపేట మండలంలో చుంచుపల్లి గ్రామాలకు చెందిన,బి కృష్ణ కు 20 వేలరూపాయిల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయింది, ఈరోజు చుంచుపల్లి గ్రామంలో లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అందజేశారు,ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ, ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం పొంది ఆర్ధికంగా అప్పుల పాలైన వారిని అదుకునే లక్ష్మ0తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుండి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. అన్నారు,

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు జరిగిందిన్నారు,సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందుస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ,ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,సొసైటీ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండెంటి రాజుయాదవ్, చుంచుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చింత చందర్ రావు,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,చుంచుపల్లి గ్రామ రైతు కమిటీ అధ్యక్షులు అంగిరేకుల వెంకట్ రెడ్డి, మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,బొడ శ్రీను,జిగట శేఖర్,బొళ్ళెం బుచ్చయ్య, పూనేం లక్ష్మయ్య,కుర్సం రాంబాబు,వట్టం విష్ణు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: