గుండాల మే 16(మన్యం మనుగడ) ప్రజాదరణలో రేగాకు ఎవరు సాటిరారు గుండాల మండలం లో సోమవారం పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించారు ఆయనకు సమస్యలను వివరించేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఆయన వద్దకు వచ్చి సమస్యలను వివరించారు. అన్నిటినీ విన్న ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు
Post A Comment: