మన్యం మనుగడ, మణుగూరు:
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త,ప్రముఖ రాజకీయ వేత్త,భరత పార్లమెంట్ లో నలబై సంవత్సరాలపాటు మంత్రిగా అనేక పదవులను నిర్వహించడంతో పాటు ఉప ప్రధాని గా వ్యవహరించి అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా ఈ రోజు స్థానిక ఖమ్మం తెలంగాణ చౌక్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రాం గారి విగ్రహానికి తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన నాగరాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి ప్రభాకరాచారి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వెంకట రమణ, సహాయ కార్యదర్శి శ్రీమతి ఉమ నాగమణి ,మరియు జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఖమ్మం జిల్లా కమిటీ.
జిల్లా అధ్యక్షులు
పెద్దబోయిన నాగరాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి
బెజ్జంకి ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: