దమ్మపేట ఏప్రిల్ 14 ( మన్యం మనుగడ ) దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం రైతులకు లాభదాయకమని రైతుల శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ నర్సింహారావు ఎంపీపీ సోయం ప్రసాద్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: