గుండాల ఏప్రిల్ 30(మన్యం మనుగడ) మండలం పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన అజీమ నిరుపేద కుటుంబం ఇన్ఫెక్షన్ కారణంతో అజీమ కాలు తీసివేయాల్సి వచ్చింది ఆర్థిక ఇబ్బంది సూక్తులు గమనించిన గ్రామస్తులు, మండల ప్రజలు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు తాసిల్దార్ నదియా సుల్తానా ఐదు వేల రూపాయల తో పాటు 50 కేజీల బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు, మండలంలోని వ్యాపారస్తులు అను మూల వెంకటేశ్వరరావు ఐదు వేల రూపాయలు, అబ్బో నాగేశ్వరరావు 3000, నయీమ్ 2000, బూరుగడ్డ రాములు 2000 తో పాటు షేక్ ముస్తాక్ మూడు వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో , రాజకీయ నాయకులు, పాత్రికేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: