మన్యం టివి దుమ్ముగూడెం::
రామచంద్రుని పేట ఆశ్రమ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఇరమమ్మ గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు మందలించడంతో పురుగుల మందు త్రాగి భద్రాచలం ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయింది, ఆత్మహత్య కారకుడైన తెల్లం పవన్ , భూపతి రావు పేట గ్రామం, ఎటపాక మండలం, ఆంధ్ర ప్రదేశ్ చెందిన వ్యక్తిని భద్రాచలం ఏఎస్పి ఆదేశాలు మేరకు దుమ్ముగూడెం పోలీస్ వారు నిందితుడికి ఫోక్సో కేసు నమోదు చేసి జుడిషియల్ రిమాండ్ తరలించారు.
Post A Comment: