మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మణుగూరు మండలం ,
సమితి సింగారం లో పాములు పట్టె షరీఫ్ పాము కాటుతో మృతి.
ఈ రోజు మధ్యాహ్నం సమితి సింగారం లోని ఓ బావి లో త్రాచు పామును పట్టిన షరీఫ్
పాముతో ఆటలు అడుచుండగా పాము కాటుకు గురైయ్యారు.
త్రాగిన మైకం లో ఉన్న షరీఫ్ స్నేహితులు హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పిన వినిపించుకోలేదు.
గంట వరకు పామును ఆడించి అడవి లో వదిలి వస్తు కుప్ప కూలిపోయి మృతి చెందాడు.
Post A Comment: