మన్యం మనుగడ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం గ్రామ పంచాయతీ,దుమ్ముగూడెం గ్రామంలో నిర్మించి ఉన్న అంగన్వాడీ సెంటర్ కు ఎంపిటిసి నిధుల నుంచి 1.50లక్షల తో ప్రహరీ గోడ నిర్మాణానికి ఈరోజు స్థానికి సర్పంచు మడి రాజేష్ ,ఎంపిటిసి సభ్యురాలు కోర్స చిలకమ్మ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ శ్రీనుబాబు,పంచాయతీ కార్యదర్శి సందీప్, వార్డు సభ్యులు హుస్సేన్ ,బైరెడ్డి సతీష్ గ్రామస్థులు దల్లి వేణు,కర్రీ బుజ్జి,ఎస్ త్రినాద్, నరసింహారావు,నక్క శ్రీను, కనక రాజు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: