మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధి లోని రైల్వే స్టేషన్ లో నూతన గూడ్స్ రైలు ను ఏరియా మేనేజర్ కిరణ్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏరియా మేనేజర్ కిరణ్ మాట్లాడుతూ,అధికంగా మణుగూరు ఏరియా లో బొగ్గు ఉత్పత్తి దృశ్య,కర్ణాటక ఎన్టిపిసి వారి ఆధ్వర్యంలో మణుగూరు స్టేషన్ నుంచే బొగ్గు లోడింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గూడ్స్ రైలును ప్రారంభించామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమం లో లో ఏరియా మేనేజర్ కిరణ్,భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మేనేజర్ మీనా, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,వీరన్న, ప్రసాద్,రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: