CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజలందరూ ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను వినియోగించాలి.. జెడి ఫౌండేషన్ అధినేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

Share it:

 


భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడానికి వచ్చిన జేడీ ఫౌండేషన్ అధినేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ లో ధరిత్రి జూట్ మరియు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల కో-ఆపరేటివ్ సొసైటీ వారు ఏర్పాటుచేసిన జూట్ బ్యాగ్ స్టాల్ ని సందర్శించారు.. ఈ సందర్భంగా స్టాల్ నిర్వాహకులను అభినందిస్తూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అలాగే ప్రజల్లో మరింతగా అవగాహన పెంపొందించే కార్యక్రమాలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జ్యూట్ బ్యాగులను ఖరీదు చేసి ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు ,అంతకు ముందు ఇదే స్టాల్ అడిషనల్ కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ధరిత్రి సొసైటీ సీఈవో శ్రీమతి జయ సరిత,జేడీ ఫౌండేషన్ కి పూర్తి సహకారం అందిస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి సమంత, శ్రీమతి ఉమ, జగదీష్, జేడీ ఫౌండేషన్ సభ్యులు కడాలి నాగరాజు, యూసుఫ్ మియా ,వేమూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: